టిఫిన్స్పిల్లల వంటకాలురోటీస్వెజ్

ఆలూ పూరీ

ఆలూపూరీ రుచికరమైన అల్పాహార వంటకం.గోధుమ పిండిలో ఉడికించిన మెత్తని బంగాళాదుంపలుకలిపి తయారుచేస్తారు.ఈ పూరీలను పిల్లలు,పెద్దలుఇష్టపడతారు,అందువల్ల వారు ఈ మసాలా పూరీలను ఎక్కువగా ఆస్వాదిస్తారు.ఈ పూరీలు సాధారణపూరీల మాదిరిగానే తయారుచేయడం చాలా సులభం.మీ అతిథుల కోసం పండుగ సమయంలో తయారుచేసి,వారిని ఆశ్చర్య పరచండి.

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

బంగాళా దుంపల్ని ఉడికించి మెత్తగా చేసుకోవాలి.

2

ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, మిరియాలపొడి,వాము,పసుపు,కొత్తిమీర,బంగాళా దుంపల ముద్ద వేసి పూరి పిండిలా కలుపుకోవాలి.

3

పిండితో చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరీల్లా వత్తుకోవాలి.వీటిని రెండు వైపులా గోధుమరంగు వచ్చే వరకు నూనెలో వేయించుకోవాలి.
అంతే ఆలూపూరీ రెడీ,వీటిని ఆలూకర్రీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!